ETV Bharat / bharat

గ్రామాల బాట పట్టిస్తున్న 'లాక్​డౌన్​ భయం'

author img

By

Published : Apr 13, 2021, 12:48 PM IST

migrant workers to villages, ఢిల్లీ నుంచి వలస కూలీలు
వలస కూలీలు

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తోంది. దిల్లీలో ఈ పరిస్థితి ఉద్ధృతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు గ్రామాల బాట పట్టారు. మళ్లీ లాక్​డౌన్​ ఎక్కడ విధిస్తారో అనే భయమే అందుకు కారణం.

దిల్లీలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో వలస కూలీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోసారి లాక్​డౌన్​ ఎక్కడ విధిస్తారో అనే భయంతో అందరూ సొంతూళ్ల బాట పట్టారు.

migrant workers to villages, ఢిల్లీ నుంచి వలస కూలీలు
దిల్లీ నుంచి సొంతూళ్లకు వలస కూలీలు
migrant workers to villages, ఢిల్లీ నుంచి వలస కూలీలు
స్వగ్రామాలకు పయనం
migrant workers to villages, ఢిల్లీ నుంచి వలస కూలీలు
చిన్నపిల్లలతో..
migrant workers to villages, ఢిల్లీ నుంచి వలస కూలీలు
బస్సుల కోసం ఎదురుచూపులు

'ప్రస్తుతం దిల్లీలోని పరిస్థితులను చూస్తే లాక్​డౌన్​ అమలు చేస్తారని అనిపిస్తోంది. మాకు వేరే గత్యంతరం లేదు' అని వలస కూలీలు అంటున్నారు.

దేశ రాజధానిలో ఇవాళ ఒక్కరోజే 13 వేల 500 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దిల్లీలో ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం.

ఇదీ చదవండి : దేశవ్యాప్తంగా 'కిసాన్ షహీద్​ యాత్ర'కు రైతుల పిలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.