ETV Bharat / bharat

TSPSC Paper leak Case: 8 గంటలుగా కమిషన్‌ ఛైర్మన్‌, కార్యదర్శుల ఈడీ విచారణ

author img

By

Published : May 1, 2023, 2:53 PM IST

Updated : May 1, 2023, 8:25 PM IST

TSPSC
TSPSC

14:47 May 01

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం

TSPSC Paper leak Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే ఆరోపణలతో ఇప్పటి వరకు నిందితులను విచారించిన ఈడీ అధికారులు.. ఇవాళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్‌ను ప్రశ్నిస్తున్నారు. దాదాపు 8 గంటలుగా వీరి విచారణ కొనసాగుతోంది.

ఈ మేరకు ఇరువురి వాంగ్మూలాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నమోదు చేస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలో ఇప్పటి వరకు రూ.38 లక్షల లావాదేవీలు జరిగినట్లు సిట్‌ అధికారులు గుర్తించగా.. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే నిందితుల వాంగ్మూలాలను చంచల్‌గూడ జైలులో ఈడీ అధికారులు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

TSPSC Paper Leak Case : 'ఇంకెంత కాలం దర్యాప్తు'.. సిట్​ను ప్రశ్నించిన హైకోర్టు

Sharmila: 'టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ నుంచి మంత్రి కేటీఆర్​ను కాపాడేందుకే సిట్'

REVANTH REDDY: TSPSC పేపర్‌ లీకేజీపై పోరుకు సిద్ధమైన కాంగ్రెస్.. కార్యాచరణ ఇదే..!

Last Updated : May 1, 2023, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.