ETV Bharat / bharat

దేశంలో కరోనా పంజా- కొత్తగా 46,951 కేసులు

author img

By

Published : Mar 22, 2021, 9:39 AM IST

భారత్​లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా 46,951 కేసులు నమోదయ్యాయి. మరో 212 మంది కొవిడ్​తో మరణించారు. 21 వేల మందికిపైగా వైరస్​ను జయించారు.

Coronavirus cases in India updates
దేశంలో కరోనా పంజా- కొత్తగా 46,951 కేసులు

దేశంలో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 46,951 వేల మందికి వైరస్​​ సోకింది. మరో 212 మంది చనిపోయారు. 21,180 వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 1,16,46,081
  • మొత్తం మరణాలు: 1,59,967
  • కోలుకున్నవారు: 1,11,51,468
  • యాక్టివ్​ కేసులు: 3,34,646

దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 50 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

కొవిడ్​ వ్యాప్తి కట్టడిలో భాగంగా సోమవారం ఒక్కరోజే 8,80,655 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్​ టెస్ట్​ల సంఖ్య 23 కోట్ల 44 లక్షల దాటింది.

ఇదీ చూడండి: ఉత్తరాఖండ్​ సీఎం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.