ETV Bharat / bharat

లాటరీ కింగ్​పై ఐటీ దాడి.. రూ.595 కోట్లు స్వాధీనం

author img

By

Published : May 5, 2019, 7:13 AM IST

Updated : May 5, 2019, 8:48 AM IST

లాటరీ కింగ్​పై ఐటీ దాడి

ప్రముఖ లాటరీ నిర్వాహకుడు మార్టిన్​ శాండియాగోకు సంబంధించిన 70 ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ చేసిన సోదాలు ముగిశాయి. మొత్తం రూ.535 కోట్ల మేర లెక్క చూపని నగదును స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ.

లాటరీ కింగ్​పై ఐటీ దాడి.. రూ.595 కోట్లు స్వాధీనం

తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ లాటరీ నిర్వాహకుడు మార్టిన్​ శాండియాగోకు సంబంధించిన 70 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు ముగిశాయి. ఏప్రిల్​ 30 నుంచి కోయంబత్తూరు, చెన్నై, కోల్​కతా, ముంబయి, దిల్లీలో శాండియాగోకు చెందిన పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు.

ఇప్పటి వరకు రూ. 595 కోట్ల లెక్క చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. లెక్క తేలని రూ. 24 కోట్ల 57 లక్షలు విలువ చేసే వజ్రాలు, నగదుపై నిషేధాజ్ఞ విధించారు.

ఏమైనా దస్త్రాలు, వస్తువులపై అనుమానముంటే వాటిపై నిషేధాజ్ఞ విధిస్తారు. తగిన విచారణ చేశాక నిర్ణయాన్ని బట్టి వాటిని తిరిగి అప్పగిస్తారు లేదా స్వాధీనం చేసుకుంటారు.

వివిధ రాష్ట్రాల్లో లాటరీలు నిర్వహిస్తోన్న ఈ బృందానికి రియల్​ఎస్టేట్​ వ్యాపారాలతో సంబంధమున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇదీ చదవండి: ఫొని విధ్వంసం, సహాయక చర్యలపై కేంద్రం ఆరా


New Delhi, May 04 (ANI): Delhi Chief Minister Arvind Kejriwal was slapped by an unidentified person when the former was conducting a roadshow in the national capital. Kejriwal was waving at the crowd from an open jeep when the unknown person climbed up the vehicle to hit the Chief Minister. The assailant was, however, immediately taken down by Kejriwal's supporters. This is not the first time that Kejriwal has been attacked and since 2014, he has received multiple assaults from unidentified men.
Last Updated :May 5, 2019, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.