ETV Bharat / bharat

రిషీకపూర్​కు సైకత శిల్పంతో నివాళులు

author img

By

Published : Apr 30, 2020, 11:05 PM IST

International sand artist pays tribute to Rishi kapoor
రిషీ కపూర్​కు సైకత శిల్పంతో నివాళులు

క్యాన్సర్​తో పోరాడుతూ మరణించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీకపూర్​కు సైకత శిల్పంతో నివాళులు అర్పించారు ప్రఖ్యాత కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​. ఒడిశా పూరీ తీరంలో దీనిని రూపొందించారు.

బాలీవుడ్​ అగ్ర నటుడు రిషీకపూర్​కు ఒడిశా పూరీ తీరంలో సైకత శిల్పం రూపొందించి నివాళులు అర్పించారు ప్రఖ్యాత కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​. 'హీరో ఆఫ్​ మిలియన్ హార్ట్స్'​ అనే సందేశంతో రిషీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

రిషీ కపూర్​కు సైకత శిల్పంతో నివాళులు

క్యాన్సర్‌తో గత కొంతకాలం నుంచి పోరాటం చేస్తున్న రిషీకపూర్ గురువారం ఉదయం ముంబయిలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.