ETV Bharat / bharat

అశ్రునయనాల మధ్య పాసవాన్​ అంత్యక్రియలు

author img

By

Published : Oct 10, 2020, 4:32 PM IST

ram vilas
రామ్​ విలాస్​

కేంద్రమంత్రి, ఎల్​జేపీ వ్యవస్థాపకులు రామ్​ విలాస్​ పాసవాన్​ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. బిహార్​ పట్నాలోని దీఘా ఘాట్​లో ఆయన కుమారుడు చిరాగ్​ పాసవాన్​ చేతుల మీదుగా దివంగత నేతకు తుది వీడ్కోలు పలికారు.

కేంద్ర మంత్రి, దివంగత నేత రామ్​ విలాస్ పాసవాన్​ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పట్నాలోని దీఘా ఘాట్​లో ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్​ ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

ram vilas
చిరాగ్ పాసవాన్
ram vilas
చిరాగ్ పాసవాన్​

ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ram vilas
ప్రభుత్వ లాంఛనాలతో

పాసవాన్​ అంత్యక్రియల్లో.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్​, నిత్యానంద్​​ రాయ్​, బిహార్​ సీఎం నితీశ్ కుమార్​, ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ పాల్గొన్నారు.

ram vilas
రవిశంకర్, నితీశ్ తదితరులు
ram vilas
హాజరైన ప్రముఖులు

దళిత నేతకు తుది వీడ్కోలు పలికేందుకు అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.

ram vilas
తరలివచ్చిన అభిమానులు
ram vilas
అంతిమ యాత్ర

ఇదీ చూడండి: పోలీసు అధికారి నుంచి కేంద్ర మంత్రి వరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.