ETV Bharat / bharat

డ్రగ్స్ అక్రమ​ రవాణా- చిక్కిన పాక్​ ముఠా

author img

By

Published : Apr 15, 2021, 11:04 AM IST

Updated : Apr 15, 2021, 5:15 PM IST

పడవలో మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న 8 మంది పాకిస్థాన్​ పౌరులను గుజరాత్​ ఏటీఎస్​, ఇండియన్​ కోస్టు గార్డు దళం సంయుక్తంగా పట్టుకున్నాయి. వారి వద్ద నుంచి 30 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నాయి.

drugs in boat
మత్తు పదార్థాలు

పడవలో మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న పాకిస్థాన్​ ముఠాను గుజరాత్​ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్​) పట్టుకుంది. 8 మంది నుంచి 30 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకుంది. దీని ధర అంతర్జాతీయ మార్కెట్​లో రూ.150 కోట్లుగా ఉంటుందని అంచనా.

drugs suppliers
గుజరాత్​ ఏటీఎస్​కు చిక్కిన పాకిస్థాన్​ డ్రగ్స్​ ముఠా

అరేబియా సమద్రంలోని అంతర్జాతీయ సముద్ర సరిహద్దు ప్రాంతమైన కచ్​లోని జఖౌ తీరం వద్ద ఈ ముఠాను గుజరాత్​ ఏటీఎస్​, ఇండియన్​ కోస్టు గార్డు దళం సంయుక్తంగా పట్టుకున్నాయి.

ఇదీ చూడండి:దాల్​ సరస్సులో 'పడవ ర్యాలీ'కి విశేష స్పందన

ఇదీ చూడండి:ముంచుకొస్తున్న మాదక మహోత్పాతం!

Last Updated : Apr 15, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.