హంస వాహనంపై తిరుమలేశుడు రాజసం

By

Published : Sep 21, 2020, 3:13 PM IST

thumbnail

బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా ఈసారి పరిమిత సంఖ్యలో భక్తులకు పరిమితమయ్యాడు వైకుంఠ నాథుడు. మూడో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహనంపై దర్శనమించిన శ్రీనివాసుడి చిధ్వీలాసం..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.