PRATIDWANI రాజ్యాంగం చెప్పినవి పాటిస్తున్నామా

By

Published : Nov 26, 2022, 9:54 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

"ప్రభుత్వాల ఇనుపపాదాల కింద నలిగిపోయే వారి ప్రజా రక్షణకు దైవమిచ్చిన ప్రజా ఆయుధం రాజ్యాంగం" . రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగ సారాంశం ఇది. రాజ‌్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కుల అమలు పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉంది? రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవిస్తున్నామా? రాజ్యాంగం చెప్పినవి పాటిస్తున్నామా? ఇదీ నేటి ప్రతిధ్వని.

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.