కరోనాకు 6 లక్షల మంది బలి.. మృతులకు వినూత్న నివాళి

By

Published : Oct 9, 2021, 5:09 PM IST

Updated : Oct 9, 2021, 6:20 PM IST

thumbnail

బ్రెజిల్​లో కరోనా అనేక చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ దేశం​లో ఇప్పటివరకూ 6లక్షల మంది కొవిడ్​తో మరణించారు. ఈ నేపథ్యంలో వారి జ్ఞాపకార్థంగా 600 టిష్యూలను ప్రదర్శించి నివాళులు అర్పించింది రియో ​​డా పాజ్ అనే స్వచ్ఛంద సంస్థ. రియో డి జెనిరోలోని కోపకబానా సాగర తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Last Updated : Oct 9, 2021, 6:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.