ETV Bharat / state

ఉప్పుటేరులో ఇద్దరు యువకులు గల్లంతు

author img

By

Published : Jul 26, 2021, 5:58 AM IST

missing
missing

ఫొటోల సరదా ఇద్దరు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. సెల్పీలు దిగుతూ ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వద్దనున్న ఉప్పుటేరులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సెల్పీ దిగుతుండగా ప్రమాదవశాత్తు ఉప్పుటేరులో పడి యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారికోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి నీటి విడుదల..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.