ETV Bharat / state

CHANDHRABABU: 'గారపాటి సాంబశివరావు మృతి.. రాష్ట్రానికి తీరని లోటు'

author img

By

Published : Feb 13, 2022, 3:57 AM IST

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

CHANDHRABABU: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు మృతి...రాష్ట్రానికి తీరని లోటని చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడు గూడెంలో సాంబశివరావుకు నివాళి అర్పించిన చంద్రబాబు.....కుటుంబసభ్యులను పరామర్శించారు.

CHANDHRABABU: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు మృతి...రాష్ట్రానికి తీరని లోటని చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడు గూడెంలో సాంబశివరావుకు నివాళి అర్పించిన చంద్రబాబుకుటుంబసభ్యులను పరామర్శించారు. విలువలతో రాజకీయం చేసిన సాంబశివరావు.....నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు జవహర్‌, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

హైకోర్టు జడ్జిల నియామక నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.