ETV Bharat / state

ACCIDENT: పశ్చిమగోదావరి జిల్లాలో బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు యువకులు మృతి

author img

By

Published : Oct 15, 2021, 11:44 AM IST

Updated : Oct 15, 2021, 1:22 PM IST

accident
accident

11:42 October 15

కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా  కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు దొమ్మేరు వాసులు హరికృష్ణ(20), సత్యనారాయణ(20)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: జేఈఈ ఫలితాలు విడుదల- తెలుగు విద్యార్థుల సత్తా!

Last Updated :Oct 15, 2021, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.