విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం గిజబ గ్రామంలో వారంరోజుల నుంచి గజరాజులు తిష్టవేశాయి. పంట పొలాల్లో, సమీపంలో ఉన్న నాగావళి నది ఒడ్డున తిరుగుతూ రైతులను భయపెడుతున్నాయి. సమీపంలోని రైతుల పంటపొలాల్లో తిరుగుతూ... అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అప్రమత్తమైన అటవీ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. పొలం పనులకు ఎవరూ వెళ్లవద్దని రైతులను అధికారులు హెచ్చరించారు.
హడలెత్తిస్తున్న గజరాజులు
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం గిజబ గ్రామంలో వారంరోజుల నుంచి గజరాజులు తిష్టవేశాయి. పంట పొలాల్లో, సమీపంలో ఉన్న నాగావళి నది ఒడ్డున తిరుగుతూ రైతులను భయపెడుతున్నాయి. సమీపంలోని రైతుల పంటపొలాల్లో తిరుగుతూ... అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అప్రమత్తమైన అటవీ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. పొలం పనులకు ఎవరూ వెళ్లవద్దని రైతులను అధికారులు హెచ్చరించారు.