పత్రికలు, టీవీలకు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. విశాఖ ఈస్ట్, మల్కన్గిరి అని 2 కమిటీలు లేవని...ఇప్పుడు ఒకటే డివిజనల్ కమిటీ ఉందని... ఇందులో గందరగోళం ఏం లేదని డివిజనల్ కార్యదర్శి అరుణ స్పష్టం చేశారు. ఏవోబీ జోన్లో కీలకంగా ఉన్న ఈస్ట్ ఉద్యమం... కూంబింగ్ నిర్బంధాలతో ఉందని తెలిపారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని ఉన్నా...సాధ్యం కావడం లేదన్నారు. ఆడియో టేపుల ద్వారా కొన్ని అంశాలు వివరిస్తామని అరుణ వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం