Srikakulam District Crime News: శ్రీకాకుళం గ్రామీణ మండలం శాస్త్రలపేటలో దుండగులు రెచ్చిపోయారు. సాయంత్రం సమయంలో మూడు ఇళ్లపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఆరు లక్షల నగదుతో పాటు మూడున్నర తులాల బంగారం దోచుకెళ్లారని.. బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన ఐదుగురు పెద్దపాడుకు చెందినవారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Robbery: శ్రీకాకుళంలో మూడు ఇళ్లపై దాడులు.. నగలు, డబ్బు ఎత్తుకెళ్లిన దుండగులు
Srikakulam District Crime News: శ్రీకాకుళం గ్రామీణ మండలం శాస్త్రలపేటలో దుండగులు రెచ్చిపోయారు. సాయంత్రం సమయంలో మూడు ఇళ్లపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఆరు లక్షల నగదుతో పాటు మూడున్నర తులాల బంగారం దోచుకెళ్లారని.. బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన ఐదుగురు పెద్దపాడుకు చెందినవారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.