ETV Bharat / state

ఈదురు గాలులతో అకాలవర్షం.. బొప్పాయి తోటలకు నష్టం

author img

By

Published : Apr 23, 2019, 3:47 AM IST

ఈదురు గాలులతో అకాల వర్షం

లక్కవరంలో ఈదురుగాలులతో కూడిన ఆకాలవర్షంతో సుమారు 10 ఎకరాల్లో బొప్పాయి పంట నేలకొరిగింది.

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరంలో ఆకాల వర్షం పండ్ల తోట రైతులను నిండా ముంచాయి. చేతికంద వచ్చిన సుమారు 10 ఎకరాల బొప్పాయి తోట ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేలమట్టమయ్యాయి. జరిగిన నష్టాన్ని చూసి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

ఈదురు గాలులతో అకాల వర్షం

ఇది కూడా చదవండి.

ప్రకాశం జిల్లాలో వర్షాలు.. పిడుగుపాటు హెచ్చరిక

Intro:శ్రీకాకుళం జిల్లా బి ఎస్ ఎం ఎల్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులు సోమవారం బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి బిఎస్ఎన్ఎల్ సంస్థలో పని చేస్తున్నావని జూన్ ఒకటో తారీకు నుంచి విధులకు రావద్దని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేసినా కాంట్రాక్టు కార్మికులను తొలగించడం తీవ్ర అన్యాయం అని అధికారులు అప్రమత్తం చేశారు తక్షణమే వాళ్ళ విలువ తీసుకోవాలని లేదంటే తీవ్ర స్థాయిలో చేపట్టాల్సి వస్తుందని బిఎస్ఎన్ఎల్ యాజమాన్యానికి హెచ్చరించారు జిల్లాలో పనిచేస్తున్న వందమంది కాంట్రాక్టు కార్మికులకు 8 నెల నుంచి వేతనాలు చెల్లించడం లేదని తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు రు ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.8008574248.


Body:బి ఎస్ ఎన్ ఎల్ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన


Conclusion:8008574248.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.