ఇదీ చదవండి: 100 అడుగుల బోరు బావిలో పడ్డ ఐదేళ్ల చిన్నారి
కరోనాపై యుద్ధం... 700 పీపీఈ కిట్లు అందించిన కిమ్స్ ఆసుపత్రి
నెల్లూరు కిమ్స్ ఆసుపత్రి 700 పీపీఈ కిట్లను మంత్రి అనిల్ కుమార్కు అందజేసింది. కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు.. మంత్రి అనిల్ కుమార్ను కలిసి ఏడు లక్షల విలువైన కిట్లు అందజేశారు. అత్యవసర విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అందివ్వాలని కోరారు.
700 పీపీఈ కిట్లు అందించిన కిమ్స్ ఆసుపత్రి
ఇదీ చదవండి: 100 అడుగుల బోరు బావిలో పడ్డ ఐదేళ్ల చిన్నారి