ETV Bharat / state

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

author img

By

Published : May 17, 2021, 11:38 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

youngster suicide at nandyal
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో రైలు కింద పడి జగన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక బొమ్మలసత్రం - కుందూ నది మధ్య మార్గంలో రైలు కింద పడి పట్టాలపై మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు పట్టణంలోని హరిజనపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

బంగాల్​లో ముగ్గురు మంత్రులను అదుపులోకి తీసుకున్న సీబీఐ

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి గ్రీన్ కో ఫౌండేషన్ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.