కర్నూలు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఓ వీఆర్వోకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో కడప జిల్లా దువ్వూరు మండలం నేలటూరులో రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ...వీఆర్వో షేక్ మహబూబ్ బాషా ఏసీబీకి చిక్కారు. దీంతో కోర్టు అతనికి మూడేళ్ల జైలు, రూ. 20 వేలు జరిమానా విధించింది.
ఇది చదవండి: