ETV Bharat / state

ACB COURT: వీఆర్వోకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కర్నూలు ఏసీబీ ప్రత్యేక కోర్టు

author img

By

Published : Oct 22, 2021, 8:59 PM IST

వీఆర్వోకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కర్నూలు ఏసీబీ ప్రత్యేక కోర్టు
వీఆర్వోకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కర్నూలు ఏసీబీ ప్రత్యేక కోర్టు

కర్నూలు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఓ వీఆర్వోకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో కడప జిల్లా దువ్వూరు మండలం నేలటూరులో రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ...వీఆర్వో షేక్ మహబూబ్ బాషా ఏసీపీకి చిక్కారు.

కర్నూలు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఓ వీఆర్వోకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో కడప జిల్లా దువ్వూరు మండలం నేలటూరులో రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ...వీఆర్వో షేక్ మహబూబ్ బాషా ఏసీబీకి చిక్కారు. దీంతో కోర్టు అతనికి మూడేళ్ల జైలు, రూ. 20 వేలు జరిమానా విధించింది.

ఇది చదవండి:

ARREST: ప్రభుత్వ డిపాజిట్ల స్కామ్‌లో ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.