ETV Bharat / state

కర్నూలు జిల్లాలో బ్లాక్ ఫంగస్​ కేసు నమోదు

author img

By

Published : May 21, 2021, 7:10 PM IST

black fungus case register at Kurnool district
కర్నూలు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు

కర్నూలు జిల్లాలో ఒక బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. దీంతో బాధితుడికి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో చిక్సిత అందిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో ఓ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. జిల్లాలోని ఎమ్మిగనూరు సమీపంలో సి. నాగులవరం గ్రామానికి చెందిన కె. వి. ప్రసాద్(68) అనే వ్యక్తిలో ఫంగస్​ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బాధితునికి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.

ప్రసాద్​.. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా నంద్యాలలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. అతనిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో ఇవాళ నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఇదీ చదవండి..

బ్లాక్ ఫంగస్ చికిత్స: ఆసుపత్రుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం

వైద్యారోగ్య శాఖ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.