ETV Bharat / state

వీర జవాన్లకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం

author img

By

Published : Jun 19, 2020, 7:49 PM IST

Telangana CM KCR announces financial assistance to the families of 19 soldiers killed in the conflict with China.
వీర జవాన్లకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన 19 మంది సైనికుల కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం ప్రకటించాడు. కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించాడు. ఆయన భార్య సంతోషికి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం, నివాస స్థలం ఇచ్చేలా అదేశాలు జారీ చేశాడు.

చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన 19 మంది సైనికుల కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం ప్రకటించాడు. కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించాడు. ఆయన భార్య సంతోషికి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం, నివాస స్థలం ఇచ్చేలా అదేశాలు జారీ చేశాడు. మిగిలిన 19 మంది సైనికుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. ఈ మొత్తం ఆర్థికసాయం కేంద్ర రక్షణమంత్రి ద్వారా అందించనున్నట్లు వెల్లడించాడు.

ఇదీ చూడండి. 'ఇలా చేయడం జగన్ ప్రభుత్వ దిగజారుడుతనమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.