ETV Bharat / state

చెన్నై- కోల్​కత్తా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి

author img

By

Published : Jun 9, 2021, 3:42 PM IST

మంగళవారం రాత్రి చెన్నై - కొల్​కత్తా జాతీయ రహదారిపై కేసరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రావెల్స్ డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు తమిళనాడులోని సేలం జిల్లా బాలాసోర్ వాసిగా గుర్తించారు.

చెన్నై- కోల్​కత్తా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి
చెన్నై- కోల్​కత్తా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి

మంగళవారం రాత్రి చెన్నై- కొల్​కత్తా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రావెల్స్ డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు విఠల్​(27) తమిళనాడు లోని సేలం జిల్లా బాలాసోర్ వాసిగా గుర్తించారు. గత రాత్రి ఒడిశా నుంచి తిరువనంతపురం వెళ్లే ట్రావెల్స్ బస్సు కేసరవల్లి వద్ద ఒక్కసారిగా టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టి డివైడర్ పైకి ఎక్కింది. ఈ ఘటనలో డ్రైవర్​కు తీవ్ర గాయలయ్యాయి. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రమాదం.. బస్సు డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.