ETV Bharat / state

'రాష్ట్రంలో కరవు, తాగునీటి సమస్యలు తీర్చండి'

author img

By

Published : Apr 23, 2019, 4:26 PM IST

Updated : Apr 23, 2019, 5:12 PM IST

cpi

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కలిశారు. రాష్ట్రంలో కరవు, తాగునీటి ఎద్దడిపై వినతిపత్రం అందించారు.

'రాష్ట్రంలో కరవు, తాగునీటి సమస్యలు తీర్చండి'
ఎన్నికల కారణంగా ప్రజల సమస్యలు చర్చకు నోచుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల్లో ప్రజలు కరవుతో వలస వెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంను కలిసి ఈ అంశాలపై వినతిపత్రాన్ని అందించారు. తాగునీటి సమస్యపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు కరవుతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Intro:విజయనగరం జిల్లా సాలురు మండల పరిధిలో ఉన్న మామిడిపల్లి గిరిజన గ్రామాల అయిన కురుకఃటీ, మరిపల్లి గ్రామాల్లో ఎండ తీవ్రత ఒకేసారి తగ్గి ప్రజల్లో ఆనందాన్ని మేక రేకెత్తించే విధంగా చిరుగాలిలో మొదలై వేసవి కాలం మొదలై నుండి కరెంటు కోత చిన్న చిన్న గిరిజన గ్రామాల్లో మొదలైంది బయట ఉంటే ఎండ తీవ్రతకు ఉండలేని పరిస్థితి అదే ఇంట్లో ఉంటే కరెంటు లేకపోవడం వల్ల ఉక్కు పోవడం ఉండలేని పరిస్థితి నెలకొంది ఎండ తీవ్రత తగ్గి చిరుగాలిలో వీస్తూంటే పల్లెటూరు ప్రజలకు హాయిగా మన ఆరుబయట ఉండిపోవాలని పించి విధంగా సంతోషిస్తున్నారు


Body:ఫ


Conclusion:ష
Last Updated :Apr 23, 2019, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.