ETV Bharat / state

సంగం డెయిరీ పరిపాలనా భవనంలో అనిశా అధికారుల తనిఖీలు

author img

By

Published : Apr 24, 2021, 8:25 PM IST

Updated : Apr 25, 2021, 3:57 AM IST

సంగం డెయిరీలో రెండోరోజు అ.ని.శా. సోదాలు
సంగం డెయిరీలో రెండోరోజు అ.ని.శా. సోదాలు

సంగం డెయిరీలో రెండోరోజు అవినీతి నిరోధక శాఖ సిబ్బంది సోదాలు ముగిశాయి. డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ ఛాంబర్‌ను సీల్ చేసిన అధికారులు.. విస్తృతంగా సోదాలు చేశారు.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ పరిపాలనా భవనంలో శనివారం అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ గదిని సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని కొన్ని ముఖ్యమైన దస్త్రాలను, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను పరిశీలించాల్సి ఉందని అధికారులు తెలిపారు..

ఇదీ చదవండి:

సంగం డెయిరీ కేసు విచారణలో కరోనా కలకలం

Last Updated :Apr 25, 2021, 3:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.