ETV Bharat / state

ఘనంగా గణనాథుని నిమజ్జనం..

author img

By

Published : Sep 12, 2019, 9:22 AM IST

ఘనంగా గణనాథుని నిమర్జనం

వినాయక చవతి నవరాత్రి ఉత్సవాలు పూర్తవటంతో గణనాథుని నిమజ్జనాలు మొదలవటంతో తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమం సాగింది.

ఘనంగా గణనాథుని నిమజ్జనం

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో గణేష్ నిమజ్జన ఊరేగింపులు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు పూజించిన బొజ్జ గణపయ్య విగ్రహాలను అందంగా అలంకరించి వాహనాల్లో ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్లారు. చిన్నారులు, యువత, పెద్దలు అంతా రంగులు పులుముకుని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గోదావరి నది పాయలు, చెరువుల్లో గణనాథులను ఘనంగా నిమజ్జనం చేశారు.

ఇదీ చూడండి:కర్నూలులో వినాయక శోభాయాత్ర

Intro:Body:

AP-test


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.