ETV Bharat / state

గౌతమి వంతెన వద్ద ఉరకలేస్తున్నగోదావరి

author img

By

Published : Sep 3, 2020, 5:03 PM IST

గౌతమి వంతెన వద్ద ఉరకలెస్తున్నగోదావరి
గౌతమి వంతెన వద్ద ఉరకలెస్తున్నగోదావరి

గోదావరికి వరద నీరు పెరగడంతో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని గౌతమీ వంతెన వద్ద గోదారమ్మ ఉరకలు వేస్తుంది. గోదావరి నీటిమట్టం కొద్దికొద్దిగా పెరగడంతో వంతెన సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి.

పది రోజుల కిందట వచ్చిన వరద కారణంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. గ్రామాల్లోనూ.. నీటితో సమస్యలు ఉన్నాయని స్థానికులు ఆందోళ చెందుతున్నారు. తాజాగా గౌతమీ వంతెన వద్ద గోదావరి ఉరకలు వేస్తుంది.

ఇదీ చదవండి: సంక్షోభాన్ని నివారించకపోతే.. పెనుప్రమాదమే: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.