ETV Bharat / state

శ్రీవారి సేవలో టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి నైనా జైస్వాల్

author img

By

Published : Aug 5, 2021, 10:16 AM IST

Table tennis player Naina Jaiswal visits tirumala
శ్రీవారి సేవలో టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి నైనా జైస్వాల్

తిరుమల శ్రీవారిని టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి నైనా జైస్వాల్​ దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. త్వరలో తన పీహెచ్​డీ పూర్తవుతుందని.. 21 సంవత్సరాలకే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డుకెక్కుతానని ఆమె అన్నారు.

తిరుమల శ్రీవారిని టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి నైనా జైస్వాల్​ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆమెకి తీర్థ ప్రసాదాలు అందించారు. త్వరలో తన పీహెచ్​డీ పూర్తవుతుందని ఆమె వెల్లడించింది. 21 సంవత్సరాలకే పీహెచ్​డీ పట్టా పొందిన వ్యక్తిగా రికార్డు కెక్కనున్నట్లు ఆమె తెలిపారు.

ఇదీ చూడండి.
తక్కువ మార్కులొచ్చిన అమ్మాయిలకు దూరపు కాలేజీల్లో సీటొస్తే ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.