చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు - నాయుడుపేట జాతీయరహదారిపై ఐతేపల్లి వద్ద ప్రమాదం జరిగింది. దోర్నగంబాలకు చెందిన అమర్నాథ్రెడ్డి ఆటో నడిపిస్తూ.. జీవనం సాగిస్తుండేవాడు. ద్విచక్రవాహానంలో అమర్నాథ్ రెడ్డి అతని భార్య వెళుతున్న సమయంలో ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అమర్నాథ్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐతేపల్లి వద్ద ప్రమాదం.. ఒకరు మృతి
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు - నాయుడుపేట జాతీయరహదారిపై ఐతేపల్లి వద్ద ప్రమాదం జరిగింది. దోర్నగంబాలకు చెందిన అమర్నాథ్రెడ్డి ఆటో నడిపిస్తూ.. జీవనం సాగిస్తుండేవాడు. ద్విచక్రవాహానంలో అమర్నాథ్ రెడ్డి అతని భార్య వెళుతున్న సమయంలో ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అమర్నాథ్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.