Couple murder: దంపతులు దారుణ హత్య.. ఎక్కడంటే..?

author img

By

Published : Jul 31, 2022, 10:25 AM IST

Couple murder

Couple murder: చింతూరు మండలం రత్నాపురంలో దారుణం జరిగింది. దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.

Couple murder: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం రత్నాపురంలో దుండగులు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన దంపతులను దారుణంగా హతమార్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు దూబి రంగయ్య(51), ముత్తమ్మ(45)లుగా గుర్తించారు. క్లూస్​ టీం వివరాలను సేకరిస్తున్నారు. ఎవరు చంపారు?. ఎందుకు చంపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.