ETV Bharat / city

ప్రేమోన్మాది దాడి బాధితురాలికి జనసేన పరామర్శ

author img

By

Published : Dec 4, 2020, 10:11 AM IST

Janasena women consulted the victim
బాధితురాలిని పరామర్శించిన జనసేన మహిళలు

ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన బాధితురాలిని.. జనసేన విశాఖ మహిళా నేతలు పరామర్శించారు. బాధితురాలికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

విశాఖలో ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన బాధితురాలిని జనసేన మహిళా నేతలు కేజీహెచ్ లో పరామర్శించారు. రాష్ట్ర నాయకురాలు పసుపులేటి ఉష కిరణ్ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలో మహిళలు పై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూండండి:

బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్​తో జీవీఎంసీ కమిషనర్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.