ETV Bharat / city

కరోనాతో ఏయూ మాజీ వీసీ సింహాద్రి మృతి.. సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి

author img

By

Published : May 25, 2021, 11:02 PM IST

vice president
vice president

ఏయూ మాజీ వీసీ సింహాద్రి కరోనాతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ సింహాద్రి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. సింహాద్రి కరోనాతో మరణించారనే వార్త కలచివేసిందన్నారు. ఉన్నత విద్యారంగం అభివృద్ధిలో సింహాద్రి కీలకపాత్ర పోషించారని గుర్తు చెేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:

బ్లాక్‌ ఫంగస్​ మరణాలపై సమాచారం లేదు: అనిల్ సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.