ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర శివారు కండ్రిక కాలనీలో దారుణం జరిగింది. దంపతులిద్దరూ గొడవ పడుతుంటే.. ఆమె ఇద్దరికీ సర్దిచెప్పేందుకు వెళ్లింది. క్షణికావేశంలో ఉన్న కుమారుడు ముందు వెనకా చూడకుండా.. కన్నతల్లి గొంతును బ్లేడుతో కోశాడు. మహిళకు తీవ్రగాయాలు కాగా... ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చవదండి: