ETV Bharat / city

దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

author img

By

Published : Sep 22, 2019, 9:08 PM IST

ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

minister_vellampalli_released_ indrakiladri_dassuera_invitation

దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం త్వరితగతిన కలిగే విధంగా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 15 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వము తరఫున ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వైభవంగా శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

Intro:ap_knl_11_22_mlc_pc_ab_ap10056
దేశ చరిత్రలో 175 సీట్లలో 151 స్థానాల్లో వైకాపా విజయం సాధించి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణ రెడ్డి కర్నూలు లో అన్నారు. పాదయాత్ర లో ప్రజలకు ఇచ్చిన హమీలన్ని నెరవేర్చారన్నారు. తాను ఇద్దరు మహనాయకులు ఎన్టీ. రామారావు, వైఎస్.రాజశేఖరరెడ్డి వద్ద పని చేశానని..వారి నుండి ఎంతో నెర్చుకునాన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో 52 స్థానాల్లో రెడ్లు పోటీ చేస్తే 51 స్థానాల్లో గెలిచామని... అయినా నలుగురుకి మాత్రమే మంత్రి పదవి వచ్చిందని.... పదవులు రావాల్సిన సమయంలో అవే వస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వయస్సు చిన్నదైనా... ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తు.... అందరికీ న్యాయం చేస్తున్నాలని చల్లా రామకృష్ణ రెడ్డి అన్నారు.
బైట్. చల్లా రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్సీ.


Body:ap_knl_11_22_mlc_pc_ab_ap10056


Conclusion:ap_knl_11_22_mlc_pc_ab_ap10056

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.