ETV Bharat / city

జస్టిస్ ఎన్వీ రమణకు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు

author img

By

Published : Apr 24, 2021, 8:42 PM IST

cbn
చంద్రబాబు

భారత అత్యున్నత న్యాయపీఠంపై ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించేందుకు బాధ్యతలు స్వీకరించిన తెలుగు తేజం.. జస్టిస్ ఎన్వీ రమణ కు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు.

  • భారత అత్యున్నత న్యాయస్థానానికి 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణగారికి శుభాభినందనలు. #CJI

    — N Chandrababu Naidu (@ncbn) April 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత అత్యున్నత న్యాయస్థానానికి 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు శుభాభినందనలు తెలుపుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి:

సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం

టీకా పంపిణీపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.