ETV Bharat / city

Tirumala: శ్రీవారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Oct 28, 2021, 9:18 AM IST

Tirumala
శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు (VIPs Visit In Tirumala ) దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవి దేవి, గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.