ETV Bharat / city

ACB raids at srisailam: శ్రీశైలం దేవస్థానంలో నిధుల దుర్వినియోగం..కేసులు నమోదు

author img

By

Published : Aug 10, 2021, 9:22 PM IST

acb registers cases against Srisailam temple employees
శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులపై అనిశా కేసులు నమోదు

అవినీతి నిరోధకశాఖ అధికారులు.. శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులపై 7 కేసులు నమోదు చేశారు. 2016-2020లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు కర్నూలు అనిశా డీఎస్పీ తెలిపారు.

శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఏడు కేసులు నమోదు చేశారు. 2016-2020లో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన అనిశా అధికారులు.. టోల్‌గేట్‌, కల్యాణకట్ట, విరాళాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. బాధ్యులైన ఉద్యోగులపై చర్యలకు 2021 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని కర్నూలు అనిశా డీఎస్పీ వివరించారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి...

BRITAN OFFICIALS MET CM JAGAN: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.