ETV Bharat / city

Singareni: సింగరేణి గనిలో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు దుర్మరణం

author img

By

Published : Nov 10, 2021, 1:47 PM IST

Updated : Nov 10, 2021, 3:34 PM IST

Singareni: సింగరేణి గనిలో ప్రమాదం.. పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి
Singareni: సింగరేణి గనిలో ప్రమాదం.. పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సింగరేణి గని పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. శ్రీరాంపూర్ సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. విధులు నిర్వర్తిస్తున్న కార్మికులపై పైకప్పు కూలింది. మృతులు కృష్ణారెడ్డి(59), లక్ష్మయ్య(60), చంద్రశేఖర్‌(29), నర్సింహరాజు‍‌(30)గా గుర్తించారు.

.

Last Updated :Nov 10, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.