ETV Bharat / city

గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు గవర్నర్ నివాళులు

author img

By

Published : Oct 2, 2020, 5:25 PM IST

Governor pays tribute to Mahatma Gandhi and Lal Bahadur Shastri
మహాత్మాగాంధీ, లాల్​ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు గవర్నర్ నివాళులు

మహాత్మాగాంధీ, లాల్​ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు గవర్నర్ బిశ్వభూషణ్ నివాళులర్పించారు.

జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వారి సేవలను గుర్తు చేసుకున్నారు. వారి బాటలోనే నేటి యువత పయనించాలని సూచించారు.

ఇదీచదవండి.

కొనసాగుతున్న అల్పపీడనం.. రాష్ట్రానికి మరో 2 రోజులు వర్ష సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.