వాయువ్య, పశ్చిమ దిశల నుంచి బలమైన వేడి గాలులు వీస్తున్నందునే రాష్ట్రంలో వడగాడ్పులు కొనసాగుతున్నాయని.. అమరావతి వాతావరణ పరిశోధన కేంద్రం సంచాలకులు స్టెల్లా చెప్పారు. ఉభయ గోదావరి, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉందని తెలిపారు. మత్స్యకారులు రానున్న మూడు రోజులూ అండమాన్ వైపు వెళ్లొద్దని సూచించారు.
ఇవీ చూడండి: