ETV Bharat / bharat

యుద్ధ విమానంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య

author img

By

Published : Aug 20, 2021, 4:08 PM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు యుద్ధవిమానం తేజస్​ను ఎక్కారు. కర్ణాటక బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన స్థానికంగా ఉండే హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ (హాల్​)ను సందర్శించారు.

Venkaiah Naidu visits Hindustan Aeronautics Limited
తేజాస్​లో వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కర్ణాటకలోని బెంగళూరులో పర్యటించారు. అక్కడ ఉన్న హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ (హాల్​)లోని తయారీ విభాగాన్ని సందర్శించారు. ఫైటర్​ ఎయిర్​ క్రాఫ్ట్​ అయిన తేజస్​ను, లైట్​ కాంబాట్​ హెలికాప్టర్​ల తయారీని పరిశీలించారు.

Venkaiah Naidu visits Hindustan Aeronautics Limited
తేజస్​ లోకి అడుగుపెడుతున్న ఉపరాష్ట్రపతి
Venkaiah Naidu visits Hindustan Aeronautics Limited
తేజస్​ యుద్ధ విమానాన్ని పరిశీలిస్తున్న వెంకయ్య నాయుడు
Venkaiah Naidu visits Hindustan Aeronautics Limited
తేజస్​ యుద్ధ విమానంలో వెంకయ్య నాయుడు
Venkaiah Naidu visits Hindustan Aeronautics Limited
లైట్​ కాంబాట్​ హెలికాప్టర్​ వద్ద వెంకయ్య నాయుడు

యుద్ధ విమానాల్లోకి ఎక్కి వాటి పని తీరును అడిగి తెలుకున్నారు వెంకయ్య. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు కర్ణాటక గవర్నర్​ తావర్​ చంద్​ గెహ్లోత్​, ఇతర సైనిక సిబ్బంది కూడా పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.