బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 1.28కోట్లు విలువగల 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఓ ఎలక్ట్రానిక్ పరికరంలో దీనిని గుర్తించినట్టు వెల్లడించింది.
బెంగళూరులో విజృంభిస్తున్న గంజాయి భూతాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఇందుకు సంబంధించి జరిగిన ఆపరేషన్లో భాగంగా అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన వివరాలతో తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో గంజాయిని పట్టుకున్నారు.
ఇదీ చూడండి:- 14 ఏళ్ల బాలుడికి 'గంజాయి పొట్లాల' పార్సిల్!