ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 45,149 కేసులు.. 480 మరణాలు

author img

By

Published : Oct 26, 2020, 9:33 AM IST

Updated : Oct 26, 2020, 10:24 AM IST

దేశంలో తాజాగా 45వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 480మంది మరణించారు. దీంతో కేసుల సంఖ్య 79,09,960 కు చేరగా.. మృతుల సంఖ్య 1,19,014కు పెరిగింది.

corona cases
భారత్​లో కరోనా పంజా.

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 45,149 కేసులు నమోదయ్యాయి. మరో 480మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 79 లక్షలు దాటాయి.

అయితే ఒక్కరోజే 59,105 మంది కోలుకోవడం వల్ల మొత్తం రికవరీల సంఖ్య 71,37,229కి చేరింది. భారత్​లో రికవరీ రేటు 90 శాతం దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరణాల రేటు 1.50 శాతానికి పడిపోయింది.

INDIA CASES
దేశంలో కేసుల వివరాలు

పరీక్షలు ఇలా..

ఒక్కరోజులో 9,39,309 కొవిడ్​ టెస్టులు నిర్వహించినట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య 10,34,62,778కు చేరింది.

INDIA CASES
రాష్ట్రాల వారిగా కేసుల వివరాలు
Last Updated :Oct 26, 2020, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.