LIVE : గోల్కొండ కోటలో ఇల్యుమినేషన్ సౌండ్, లైట్ షో- ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 7:10 PM IST

Updated : Jan 24, 2024, 7:45 PM IST

thumbnail

Illumination sound and light show at Golconda Fort Live : గోల్కొండ కోటలో ఇల్యుమినేషన్ సౌండ్, లైట్ షో జరుగుతోంది. లైట్‌ షోను  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.  ఈ లైట్​ షో కార్యక్రమానికి సినీనటుడు చిరంజీవి, ఎంపీ విజయేంద్ర ప్రసాద్​ హాజరయ్యారు. గోల్కొండ చరిత్రను ప్రతిబింబించేలా సాంకేతికతతో లైట్ షో ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్​రెడ్డి మాట్లాడుతున్నారు. 

గోల్కొండ కోటలో ఇల్యుమినేషన్ సౌండ్, లైట్ షో జరుగుతోంది. లైట్‌ షోను  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.  ఈ లైట్​ షో కార్యక్రమానికి సినీనటుడు చిరంజీవి, ఎంపీ విజయేంద్ర ప్రసాద్​ హాజరయ్యారు. గోల్కొండ చరిత్రను ప్రతిబింబించేలా సాంకేతికతతో లైట్ షో ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్​రెడ్డి మాట్లాడుతున్నారు. గోల్కొండ కోటలో ఇల్యుమినేషన్ సౌండ్, లైట్ షో జరుగుతోంది. లైట్‌ షోను  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.  ఈ లైట్​ షో కార్యక్రమానికి సినీనటుడు చిరంజీవి, ఎంపీ విజయేంద్ర ప్రసాద్​ హాజరయ్యారు. గోల్కొండ చరిత్రను ప్రతిబింబించేలా సాంకేతికతతో లైట్ షో ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్​రెడ్డి మాట్లాడుతున్నారు. 

Last Updated : Jan 24, 2024, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.