ETV Bharat / state

పవన్ కల్యాణ్​పై రాయి విసిరిన గుర్తుతెలియని వ్యక్తి- తెనాలి వారాహి యాత్రలో ఘటన - attack on pawan kalyan varahi yatra

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 6:19 PM IST

Updated : Apr 14, 2024, 7:36 PM IST

Attack on Pawan Kalyan in Varahi Yatra: తెనాలిలో జరుగుతున్న వారాహి యాత్రలో పవన్ మీద రాయి గుర్తుతెలియని వ్యక్తి విసిరాడు. పవన్ కల్యాణ్‌కు తగలకుండా దూరంగా రాయి పడింది. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్న జన సైనికులు పోలీసులకు అప్పగించారు.

pk
pk

Attack on Pawan Kalyan in Varahi Yatra: గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన చేపట్టిన వారాహి యాత్రలో రాయి దాడి కలకలం రేపింది. వారాహియాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై గుర్తుతెలియని ఓ వ్యక్తి రాయి విసిరాడు. పవన్‌ కల్యాణ్‌కు తగలకుండా ఆ రాయి దూరంగా పడటంతో ప్రమాదం తప్పింది. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకొని జనసైనికులు పోలీసులకు అప్పగించారు.

Last Updated :Apr 14, 2024, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.