ETV Bharat / politics

ఏపీ ఎన్నికల్లో జగన్​కు దారుణ పరాభవం : ప్రశాంత్​ కిషోర్​ - Prashant Kishor on AP Elections

author img

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 2:49 PM IST

Prashant Kishor Sensational Comments on AP Elections: ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘోర పరాభవం తప్పదని ప్రశాంత్​ కిషోర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్​కు ఇంటర్వ్యూలో ఈ విషయాలు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఏడాదిన్నర క్రితం జగన్​ తనను కలిసినప్పుడు స్పష్టం చేసినట్లు వివరించారు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా ఎన్నో విషయాలు వెల్లడించారు.

Prashant Kishor Sensational Comments
Prashant Kishor on AP Elections (ETV Bharat)

Prashant Kishor Sensational Comments on AP Elections : ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల ఫీవర్​ కొనసాగుతోంది. ఏ పార్టీ గెలుస్తుందా అనే ఉత్కంఠ అందరిలో కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో జగన్​కు ఓటమి తప్పదని 2019లో వైఎస్సార్సీపీని గెలిపించిన మాంత్రికుడు, చాణక్యుడు ప్రశాంత్​ కిషోర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో వైఎస్సార్సీపీ గెలిచేందుకు నవరత్నాలను తానే సూచించానని కానీ గెలిచిన తర్వాత సీఎంగా జగన్​ ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు.

బస్సుల ఏర్పాటులో ఏపీఎస్​ఆర్టీసీ విఫలం - ప్రయాణికుల ఇబ్బందులు - Passengers Problems in AP

ఒక్కో నియోజకవర్గానికి రూ. 70 కోట్లు - ఎంత ఖర్చైనా కొనడమే ! - Cash Distribution In AP Election

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.