ETV Bharat / photos

అయోధ్యలో వాటర్ మెట్రో- సూపర్​ ఫీచర్లతో సరయూలో జర్నీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 8:09 PM IST

Water Metro In Ayodhya
Water Metro In Ayodhya : అయోధ్యలో పర్యటక అభివృద్ధి, రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు కేంద్రం సహకారంతో ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం కృషిచేస్తుంది. అయోధ్యలోని సరయూ నదిపై 'వాటర్​ మెట్రోను' అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు అయోధ్యలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల స్థానికంగా ఉన్న ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కార్మికశాఖ సహాయమంత్రి రాజ్​భర్ చెప్పారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.