తెలంగాణ

telangana

KRMB Letter: త్వరలో కేఆర్​ఎంబీ భేటీ.. ఈసారి తెలుగురాష్ట్రాల కోసం కాదు..!

By

Published : Dec 3, 2021, 7:09 PM IST

Updated : Dec 3, 2021, 7:35 PM IST

krishna river management board
krishna river management board

19:06 December 03

KRMB Letter: త్వరలో కేఆర్​ఎంబీ భేటీ.. ఈసారి తెలుగురాష్ట్రాల కోసం కాదు..!

KRMB Letter on Chennai water problem: చెన్నై తాగునీటి సరఫరాపై త్వరలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ కానుంది. ఈమేరకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఈనెల 10లోపు అజెండా అంశాలు పంపాలని సంబంధిత రాష్ట్రాలను బోర్డు కోరింది.

Last Updated :Dec 3, 2021, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details