తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో ఎస్బీసీ, కెటీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాలంటీర్లు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. వీటిని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైన్ అనంతబాబు చేతుల మీదగా అందజేశారు.