ETV Bharat / sports

యూఎస్ టూర్​లో జైస్వాల్​ - రోహిత్ స్టైల్​లో వార్నింగ్ ఇచ్చిన స్టార్ క్రికెటర్! - T20 World Cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 4:49 PM IST

Yashasvi Jaiswal T20 World Cup : టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్​ కోసం యూఎస్​కు వెళ్లాడు. అక్కడ ప్రాక్టీస్​ మధ్యలో ఈ స్టార్​, అలా సరదగా న్యూయార్క్ వీధ్లుల్లో చక్కర్లు కొట్టాడు. ఇది చూసిన ఓ స్టార్ క్రికెటర్ జైస్వాల్​కు రోహిత్ స్టైల్​లో వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ఏమైందంటే?

Yashasvi Jaiswal T20 World Cup
Yashasvi Jaiswal T20 World Cup (Source : Getty Images)

Yashasvi Jaiswal T20 World Cup : యూఎస్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్​ కోసం ఇప్పటికే సన్నాహాకాలు మొదలవుతున్నాయి. ఓ వైపు మేనేజ్​మెంట్ ఓపెనింగ్ మ్యాచ్​ కోసం అన్ని రెడీ చేస్తుండగా, ప్లేయర్లు కూడా వేదికకు చేరుకుని ప్రాక్టీస్​ చేస్తున్నారు. అందులో భాగంగానే భారత్ జట్టు కూడా ఇప్పటికే అమెరికా చేరి సందడి చేస్తోంది. జూన్ 5న తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు సంసిద్ధమవుతోంది.

అంతకంటే ముందు టీమ్ఇండియా ఒక వార్మప్ మ్యాచ్‌ కూడా ఆడాల్సి ఉంది. దీంతో మన క్రికెటర్లు నెట్స్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అయితే, బ్రేక్ టైమ్​లో వాళ్లలోని కొందరు అలా న్యూయార్క్‌ వీధుల్లో కాసేపు చక్కర్లు కొట్టారు. తాజాగా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ కూడా న్యూయార్క్​ను ఎక్స్​ప్లోర్​ చేస్తూ ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేశాడు. అయితే ఫ్యాన్స్ ఈ ఫొటోను షేర్ చేస్తూ నెటిజన్లు సరదగా కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉండగా, జైస్వాల్ పోస్ట్​పై సూర్యకుమార్‌ యాదవ్ కూడా ఫన్నీగా స్పందించాడు. 'జాగ్రత్త. మీరు తోటల్లో తిరిగితే ఏమవుతుందో తెలుసుగా?' అంటూ నవ్వాడు. ఇంగ్లాండ్‌, భారత్​ రెండో టెస్టు సందర్భంగా కెప్టెన్ రోహిత్ మాట్లాడిన మాటలను గుర్తుచేస్తూ అలా సరదాగా కామెంట్ చేశాడు. "తోటల్లో తిరుగుతున్నట్లు తెలిస్తే" అంటూ అప్పట్లో రోహిత్ అన్న మాటలు నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

Yashasvi Jaiswal T20 World Cup : యూఎస్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్​ కోసం ఇప్పటికే సన్నాహాకాలు మొదలవుతున్నాయి. ఓ వైపు మేనేజ్​మెంట్ ఓపెనింగ్ మ్యాచ్​ కోసం అన్ని రెడీ చేస్తుండగా, ప్లేయర్లు కూడా వేదికకు చేరుకుని ప్రాక్టీస్​ చేస్తున్నారు. అందులో భాగంగానే భారత్ జట్టు కూడా ఇప్పటికే అమెరికా చేరి సందడి చేస్తోంది. జూన్ 5న తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు సంసిద్ధమవుతోంది.

అంతకంటే ముందు టీమ్ఇండియా ఒక వార్మప్ మ్యాచ్‌ కూడా ఆడాల్సి ఉంది. దీంతో మన క్రికెటర్లు నెట్స్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అయితే, బ్రేక్ టైమ్​లో వాళ్లలోని కొందరు అలా న్యూయార్క్‌ వీధుల్లో కాసేపు చక్కర్లు కొట్టారు. తాజాగా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ కూడా న్యూయార్క్​ను ఎక్స్​ప్లోర్​ చేస్తూ ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేశాడు. అయితే ఫ్యాన్స్ ఈ ఫొటోను షేర్ చేస్తూ నెటిజన్లు సరదగా కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉండగా, జైస్వాల్ పోస్ట్​పై సూర్యకుమార్‌ యాదవ్ కూడా ఫన్నీగా స్పందించాడు. 'జాగ్రత్త. మీరు తోటల్లో తిరిగితే ఏమవుతుందో తెలుసుగా?' అంటూ నవ్వాడు. ఇంగ్లాండ్‌, భారత్​ రెండో టెస్టు సందర్భంగా కెప్టెన్ రోహిత్ మాట్లాడిన మాటలను గుర్తుచేస్తూ అలా సరదాగా కామెంట్ చేశాడు. "తోటల్లో తిరుగుతున్నట్లు తెలిస్తే" అంటూ అప్పట్లో రోహిత్ అన్న మాటలు నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

ముంబయిలో 5 గదుల అపార్ట్​మెంట్​ - యశస్వి నెట్ వర్త్ ఎంతంటే ?

పొట్టికప్​లో కోహ్లీయే టాప్ స్కోరర్- రోహిత్ ప్లేస్ ఎంతంటే? - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.